బంగారు మురుగు ఎన్నిసార్లు చదివానో...నిజమయిన ఫీల్ గుడ్
కథ..ధనలక్ష్మి
దీని తర్వాత నాకు ఇష్టమయిన కథ.' ధనలక్ష్మి ' కథా నేపథ్యం లో ఉందని తెలుసు.నేపథ్యం తెలుసుకోవటం ఇంద్రజాలాన్ని పోగొట్టుకోవటం లాగా ఉంటుంది నాకు.సామాన్య
గారి 'పుష్పవర్ణమాసం ' చాలా మోహపెట్టింది నన్ను.సౌరిస్ గారి 'ఉష ' తర్వాత
నేను తెలుగులో ఆస్వాదించిన ఇంద్రియాతీత కథ అది. ఆ కథలోని మామిడి
చెట్టుకి ప్రేరణ వారి ఇంటి వెనక ఉండే పనస చెట్టు [ఆమె బ్లాగ్ లో
చెప్పారు..అది అందరికీ ఓపెన్ అయే రోజులలో ]అని చదవగానే దభీమని నేల మీద
పడ్డాను.ప్రయత్నం చేసి ఆ సమాచారాన్ని మరచిపోయి మళ్లీ చదువుకున్నాను.ఈ భావన నా వ్యక్తిగతం.
No comments:
Post a Comment