ఇంగ్లీష్ తో పాటు తెలుగు ఇంటర్మీడియట్ అయిపోయేవరకు తప్పనిసరి
చేయాలి.సంస్కృతాన్ని ప్రవేశపెట్టటం,అందులో నూటికి తొంభయి ఎనిమిది మార్కులు
వేయటం ఇంక చాలు.అందువల్ల విద్యార్థులకి వంటబట్టినదేమీ లేదు.చాలా
కంటితుడుపు గా ఉంటోంది ఆ భాషా బోధన.ఆ భాషలో ప్రాథమిక జ్ఞానం లేని పిల్లలు
అక్కడ చేస్తూ ఉన్నదేమిటో అందరికీ తెలుసు.తెలుగు లోనూ అన్ని మార్కులూ
వేయమనండి చాలు.ఏ రెసిడెన్షియల్ కాలేజ్ లోనూ తెలుగు విభాగమే ఉండటం లేదు.ఈ
మాటలు సంస్కృతం మీద గౌరవం లేక అంటూ ఉన్నవి కావు. అమ్మకి విలువ లేని చోట
అమ్మమ్మ సంతోషిస్తుందా?
No comments:
Post a Comment