Tuesday 5 November 2013

పుణ్యనదులు

అడివి బాపిరాజు గారి ' తుఫాను ' నుంచి '' ఒక్కొక్క నది ఒక్కొక్క రీతిగా మనుష్యులను నడుపుతుంది.కృష్ణానది శిల్పుల నది.గోదావరి కవుల నది అన్నారు. పెన్నా తుంగభద్రలు విక్రమజీవనమిస్తాయట.కావేరి గాంధర్వానకు అమృత జీరలు వరమిస్తుందట. గంగానది తపస్వినియట. యమున భక్తిమాల .'' నర్మద గురించి బాపిరాజుగారు చెప్పలేదు...బహుశా నర్మద జ్ఞానుల నది ఏమో.

No comments:

Post a Comment